ఒడిశాలో విజృంభిస్తోన్న 'స్క్రబ్ టైఫస్'- ఐదు కేసులు నమోదు

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (18:43 IST)
scrub typhus
కొత్త జ్వరం ఒడిశాలో విజృంభిస్తోంది. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు వస్తూనే ఉంటాయి. అయితే ఇవి సరిపోవు అన్నట్లు స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం వచ్చింది. స్క్రబ్ టైఫన్​ అనే జ్వరం టిక్ అనే క్రిమి కాటు వల్ల ఏర్పడుతుంది. క్రిమి కాటు నుంచి కనిపించే గుర్తు లేదా మచ్చ ఇందుకు హెచ్చరిక సంకేతం అంటున్నారు.
 
తాజాగా ఒడిశాలో 'స్క్రబ్ టైఫస్' విజృంభిస్తోంది. తాజాగా శుక్రవారం మరో పది కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి నమోదైన మొత్తం స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య 832కి పెరిగింది. ఈ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరగడంపై ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోంది. 
 
దీనిని అరికట్టడం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు, జిల్లా యంత్రాంగానికి పెను సవాల్‌గా మారింది. పైగా దీనికి వ్యాక్సిన్ లేకపోవడం కలవరానికి గురి చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments