Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలో విజృంభిస్తోన్న 'స్క్రబ్ టైఫస్'- ఐదు కేసులు నమోదు

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (18:43 IST)
scrub typhus
కొత్త జ్వరం ఒడిశాలో విజృంభిస్తోంది. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు వస్తూనే ఉంటాయి. అయితే ఇవి సరిపోవు అన్నట్లు స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం వచ్చింది. స్క్రబ్ టైఫన్​ అనే జ్వరం టిక్ అనే క్రిమి కాటు వల్ల ఏర్పడుతుంది. క్రిమి కాటు నుంచి కనిపించే గుర్తు లేదా మచ్చ ఇందుకు హెచ్చరిక సంకేతం అంటున్నారు.
 
తాజాగా ఒడిశాలో 'స్క్రబ్ టైఫస్' విజృంభిస్తోంది. తాజాగా శుక్రవారం మరో పది కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి నమోదైన మొత్తం స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య 832కి పెరిగింది. ఈ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరగడంపై ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోంది. 
 
దీనిని అరికట్టడం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు, జిల్లా యంత్రాంగానికి పెను సవాల్‌గా మారింది. పైగా దీనికి వ్యాక్సిన్ లేకపోవడం కలవరానికి గురి చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వయస్సు పెరగని వన్నెలాడి నయనతార డిమాండ్ పదికోట్లు

సైకలాజికల్ థ్రిల్లర్ కలి మూవీ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్

టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాను ప్రకటించిన ఐఎండీబీ

సినిమా విడుదలయ్యాక వారం తర్వాత రివ్యూలపై రచ్చ?

ముంబై నటి జత్వానీ కేసు : ఐపీఎస్‌ల ముందస్తు బెయిల్ పిటిషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments