Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని 27ఏళ్ల వ్యక్తి మృతి

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (18:30 IST)
Egg fried rice
ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లొద్దని.. బయటి ఆహారం వర్షాకాలంలో తీసుకోవద్దని ఎన్ని నీతులు చెప్పినా.. టేస్ట్ కోసం జనం ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల వెంట తిరుగుతున్నారు. దీంతో భారీ మూల్యం చెల్లించుకోకతప్పట్లేదు. 
 
నిన్నటికి నిన్న షవర్మా తిని ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని ఓ 27 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి రూరల్ కాలూరులో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. నరేంద్ర అనే యువకుడు ఓ దుకాణంలో ఎగ్ ప్రైడ్ రైస్ తిన్నాడు. ఆపై అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments