Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి ఆశలతో ఉద్యోగానికి వెళ్లింది.. తొలి రోజే గ్యాంగ్ రేప్, ఆత్మహత్య చేసుకుంది

Webdunia
ఆదివారం, 1 మే 2022 (13:42 IST)
కోటి ఆశలతో ఉద్యోగానికి వెళ్లిన ఓ నర్సు.. తాను పనిలో చేరిన తొలి రోజే శవమై కనిపించింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావోలో జరిగింది. తొలి రోజు ఉద్యోగానికి వెళ్లిన ఓ నర్సు తెల్లవారేసరికి ఆస్పత్రిలోనే ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉన్నావాలోని ఓ నర్సింగ్ హోంలో అదే ప్రాంతానికి చెందిన ఓ నర్సుకు ఉద్యోగం లభించింది. దీంతో శుక్రవారం కోటి ఆశలతో ఉద్యోగాని వెళ్ళింది. అయితే, మరుసటి రోజు తెల్లారేసరికి దూలానికి వేలాడుతూ కనిపించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కుమార్తెపై లైంగికదాడి చేసి చంపేశారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామని ఉన్నావో అదనపు ఎస్పీ శశి శేఖర్ సింగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం