Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ప్రేమ- ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయ వివాహిత

Webdunia
సోమవారం, 24 జులై 2023 (10:40 IST)
ఓ వివాహిత భారతీయ మహిళ ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారి అతడిని చూసేందుకు పాకిస్థాన్ వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్ గ్రామానికి చెందిన అంజు (వయస్సు 34). ప్రస్తుతం రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో నివాసముంటున్నారు. ఆమె భర్త అరవింద్. అంజు ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నట్లు వెల్లడైంది. 
 
పాస్‌పోర్టుతో సహా అన్ని పత్రాలు సరైనవే కావడంతో పోలీసులు ఆమెను పాకిస్థాన్‌లోకి అనుమతించారు. ప్రస్తుతం అంజు పాకిస్థాన్‌లో ఉంది. ఈ వార్త బయటకు రావడంతో రాజస్థాన్ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. 
 
ఈ సందర్భంగా భర్త అరవిందు మాట్లాడుతూ.. "గత గురువారం అంజు ఇంటి నుంచి వెళ్లిపోయింది. అతనికి చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉంది. అతను తన స్నేహితుడిని చూడటానికి వెళ్లింది. రెండు రోజుల క్రితం వాట్సాప్‌లో మాట్లాడాను. అప్పుడు అతను లాహోర్‌లో ఉన్నానని తెలిపింది. 
 
దీనిపై తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆమె భర్త వెల్లడించాడు. అంజుకు 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కొన్ని వారాల క్రితం పాకిస్థాన్‌కు చెందిన సీమా గులాం హైదర్ అనే వివాహిత పబ్జీ గేమ్ ద్వారా భారతీయుడిని ప్రేమించి భారత్‌కు రావడం గమనార్హం. ఇప్పుడు భారత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments