Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ప్రేమ- ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయ వివాహిత

Webdunia
సోమవారం, 24 జులై 2023 (10:40 IST)
ఓ వివాహిత భారతీయ మహిళ ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారి అతడిని చూసేందుకు పాకిస్థాన్ వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్ గ్రామానికి చెందిన అంజు (వయస్సు 34). ప్రస్తుతం రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో నివాసముంటున్నారు. ఆమె భర్త అరవింద్. అంజు ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నట్లు వెల్లడైంది. 
 
పాస్‌పోర్టుతో సహా అన్ని పత్రాలు సరైనవే కావడంతో పోలీసులు ఆమెను పాకిస్థాన్‌లోకి అనుమతించారు. ప్రస్తుతం అంజు పాకిస్థాన్‌లో ఉంది. ఈ వార్త బయటకు రావడంతో రాజస్థాన్ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. 
 
ఈ సందర్భంగా భర్త అరవిందు మాట్లాడుతూ.. "గత గురువారం అంజు ఇంటి నుంచి వెళ్లిపోయింది. అతనికి చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉంది. అతను తన స్నేహితుడిని చూడటానికి వెళ్లింది. రెండు రోజుల క్రితం వాట్సాప్‌లో మాట్లాడాను. అప్పుడు అతను లాహోర్‌లో ఉన్నానని తెలిపింది. 
 
దీనిపై తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆమె భర్త వెల్లడించాడు. అంజుకు 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కొన్ని వారాల క్రితం పాకిస్థాన్‌కు చెందిన సీమా గులాం హైదర్ అనే వివాహిత పబ్జీ గేమ్ ద్వారా భారతీయుడిని ప్రేమించి భారత్‌కు రావడం గమనార్హం. ఇప్పుడు భారత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments