Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున అందుకే జగన్‌ను కలిశారట..!

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (22:42 IST)
సినీ ప్రముఖులు రాజకీయ నేతలను కలవడం సాధారణమై పోయింది. అందులోనూ కొంతమంది సినీ నటులైతే ఏకంగా రాజకీయాల్లోకే వెళ్ళిపోతున్నారు. అగ్ర నటులు కూడా రాజకీయ నేతలకు సపోర్ట్ చేస్తూ ప్రచారానికి సిద్ధమైపోతున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రచారం చేయడానికి రెఢీ అవుతున్నారు.
 
అయితే మంగళవారం ప్రముఖ నటుడు నాగార్జున ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిని కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. జగన్‌ను నాగార్జున కలవడానికి ఒకటే కారణమంటూ ప్రచారం జరిగింది. గుంటూరు ఎంపి సీటును జగన్‌ను నాగార్జున అడిగారని, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన ముందుగానే సీటును కన్ఫామ్ చేసుకోవడానికే జగన్ వద్దకు వచ్చారన్న ప్రచారం జరిగింది. 
 
కానీ జగన్‌ను నాగార్జున కలవడానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పాదయాత్రను జగన్ దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంతో జగన్‌కు శుభాకాంక్షలు చెప్పడానికే మాత్రమే వెళ్ళారు తప్ప వేరే ఉద్దేశమే లేదంటున్నారు ఆయన సన్నిహితులు. నాగార్జున రాజకీయాల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదని, ఆయనకు రాజకీయాలంటే అసలు ఇష్టం లేదంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments