Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కనబెట్టండి : ఉపరాష్ట్రపతి

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (22:39 IST)
తిరుపతి విమానాశ్రయంలో 177 కోట్ల రూపాయలతో ఎయిర్ పోర్ట్ విస్తరణ - బలోపేతం పనులను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధిలో భాగస్వామ్యంలో కావాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలంటే సంస్కరణలు అవసరమన్నారు. ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిష్కరించబోతోందన్నారు. 
 
తిరుపతి అభివృద్థి వేగంగా జరుగుతుండడం సంతోషంగా ఉందని, తిరుపతి విమానాశ్రయంలో రన్ వే పనులు త్వరగా పనులు పూర్తయి అంతర్జాతీయ రాకపోకలు సాగాలని ఆకాంక్షించారు. స్వచ్ఛభారత్ కు ప్రజలు సహకరించాలని కోరారు. తిరుపతిలో రైల్వేస్టేషన్ లో ఆధునిక వసతులను రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తానని చెప్పారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ప్రసిద్థి చెందిన ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతని, అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ విమాన రాకపోకలు సాగనున్నాయని చెప్పారు. పెరుగుతున్న ప్రయాణీకుల దృష్ట్యా తిరుపతి విమానాశ్రయంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments