Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని అక్కడ తాకిన స్కూల్ ప్రిన్సిపాల్.. చితక్కొట్టిన గ్రామస్థులు

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (21:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రిన్సిపాల్ కామంతో కళ్లుమూసుకునిపోయాడు. తన వద్ద చదువుకునే విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులతో పాటు.. గ్రామస్థులు పట్టుకుని చితక్కొట్టారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దమ్మపేట మండలం రాచూరిపల్లికి చెందిన ఓ విద్యార్థిని స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ పాఠశాలలో స్లీవర్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. ఈ కామాంధుడు ఆ బాలికపై కొన్నాళ్లుగా కన్నేశాడు. అప్పటి నుంచి ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు.
 
ఈ వేధింపులు భరించలేని విద్యార్థిని తన తల్లిదండ్రులకు బోరున విలపిస్తూ చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు అక్కడికి చేరకుని తల్లిదండ్రులకు సర్దిచెప్పారు.
 
ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సదరు ప్రిన్సిపాల్ విధుల్లో ఉండటానికి వీళ్లేదని, అతన్ని వెంటనే తొలగించాలని పాఠశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం