Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ కు తొందరేమీ లేదు: ఎస్‌ఎస్‌ఐ

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (08:53 IST)
వ్యాక్సిన్ విడుదలలో తొందరపాటు ప్రదర్శించబోమని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) స్పష్టం చేసింది. భారత్‌లో మరో 73 రోజుల్లో కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ విడుదలవబోతుందనే వార్త అవాస్తవమని కొట్టిపారేసింది.

వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు, భవిష్యత్‌ అవసరాల కోసం తగినంతగా నిల్వ చేసుకునేందుకే ప్రభుత్వం అనుమతినిచ్చిందని సంస్థ స్పష్టం చేసింది.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సారథ్యంలో అభివృద్ధి చెందిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అస్ట్రాజెన్‌కా భాగస్వామ్యంలో సీరమ్‌ సంస్థ భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు అనుమతి పొందింది.

ఈ వ్యాక్సిన్‌ రోగనిరోధక శక్తిని పెంచేదిగాను, వైరస్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని రుజువైన అనంతరమే వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అధికారికంగా అనుమతి లభిస్తుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments