Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ కు తొందరేమీ లేదు: ఎస్‌ఎస్‌ఐ

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (08:53 IST)
వ్యాక్సిన్ విడుదలలో తొందరపాటు ప్రదర్శించబోమని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) స్పష్టం చేసింది. భారత్‌లో మరో 73 రోజుల్లో కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ విడుదలవబోతుందనే వార్త అవాస్తవమని కొట్టిపారేసింది.

వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు, భవిష్యత్‌ అవసరాల కోసం తగినంతగా నిల్వ చేసుకునేందుకే ప్రభుత్వం అనుమతినిచ్చిందని సంస్థ స్పష్టం చేసింది.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సారథ్యంలో అభివృద్ధి చెందిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అస్ట్రాజెన్‌కా భాగస్వామ్యంలో సీరమ్‌ సంస్థ భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు అనుమతి పొందింది.

ఈ వ్యాక్సిన్‌ రోగనిరోధక శక్తిని పెంచేదిగాను, వైరస్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని రుజువైన అనంతరమే వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అధికారికంగా అనుమతి లభిస్తుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments