Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బిడ్డ పేగులు బయటకు లాగినపుడు గుర్తుకురాలేదా : నిర్భయ తల్లి

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (10:44 IST)
నిర్భయ అత్యాచార కేసులోని దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో వేదాలు, పురాణాలు వల్లించారు. ఢిల్లీ గాలి పీల్చి సగం చచ్చిపోయాననీ, ఇక ఉరిశిక్ష ఎందుకు అంటూ ప్రశ్నిస్తూనే, తన మానవ హక్కుల గురించిన ప్రస్తావన తెచ్చారు. దీనిపై నిర్భయ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కుమార్తె పేగుల్ని బయటకు లాగినపుడు వారికి మానవహక్కుల సంగతి గుర్తుకురాలేదా అంటూ ప్రశ్నించారు.
 
2012 డిసెంబరులో ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకడైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌.. క్షమాభిక్ష కోరుతూ సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అందులో అతడు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల్లో అంశాల గురించి ప్రస్తావించడంపై నిర్భయ తల్లి మండిపడ్డారు. 
 
'నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె మరణానికి కారకులైనవారికి పూర్తిస్వేచ్ఛ ఉంటుంది.. మాకేమో మానవహక్కులంటూ తర్కం చెబుతారా? బాధితులకు మాత్రమే ఎందుకు అన్ని నిబంధనలూ చూపుతారు? వాళ్లని డిసెంబరు 16నే ఉరి తీయాలి' అంటూ డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments