తమిళనాడుకు పాకిన నిఫా వైరస్ : కోయంబత్తూరులో ఫస్ట్ కేసు

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (17:25 IST)
కేరళ రాష్ట్రంలో వెలుగు చూసిన నిఫా వైరస్ ఇపుడు తమిళనాడు రాష్ట్రంలోకి వ్యాపించింది. ఈ వైరస్ బారినపడిన 12 యేళ్ళ కుర్రోడు ప్రాణాలు కోల్పోయాడు. కేరళలో 20 మందిని హై రిస్క్‌ కాంటాక్టులుగా గుర్తించగా.. ఇందులో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లో నిపా లక్షణాలు గుర్తించారు. 
 
ఈ వైరస్‌ ప్రస్తుతం తమిళనాడుకు సైతం పాకింది. కోయంబత్తూరు జిల్లాలో తొలి నిపా కేసు నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ జీఎస్‌ సమీరణ్‌ తెలిపారు. కాంటాక్టులను గుర్తిస్తున్నామని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధిక జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారందరికీ పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా వాలాయార్‌ చెక్‌పోస్ట్‌ వద్ద నిపా వైరస్‌ పర్యవేక్షణ శిబిరాన్ని సందర్శించారు. కేరళ నుంచి తమిళనాడుకు వచ్చే ప్రజలకు కొవిడ్‌ ఆర్టీ పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments