Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఫా వైరస్‌ కరోనా కంటే డేంజర్‌- ఐసీఎంఆర్ వార్నింగ్

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (12:04 IST)
కరోనా కంటే నిఫా డేంజర్ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరించింది. మరణాల సంఖ్య 40 నుంచి 70 శాతం వరకు నమోదు కావొచ్చని చెప్తోంది. తప్పకుండా ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నొక్కి చెప్తోంది. 
 
కరోనా మహమ్మారి నుంచి కోలుకుని.. సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో... కరోనా కంటే ఇంకా డేంజర్‌ అయిన నిఫా వైరస్‌ భారత్‌లో వెలుగుచూసింది. కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. కోజికోడ్‌లో సెప్టెంబర్ 12 నంచి నిఫా వైరస్ వేగంగా విస్తరిస్తోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కేరళలో ఫోర్త్‌ వేవ్‌ తప్పదని  భావిస్తున్నారు. కేరళలో ఫోర్త్‌ వేవ్‌ తప్పదని  భావిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది.
 
కోవిడ్ మరణాలతో పోలిస్తే నిఫా వైరస్ మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. కోవిడ్‌ వైరస్‌ వల్ల 2 నుంచి 3 శాతం మరణాలు సంభవిస్తే.. నిఫా వైరస్  వల్ల 40 నుంచి 70 శాతం మరణాలు నమోదవుతాయని  ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ డాక్టర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments