Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఫా వైరస్‌ కరోనా కంటే డేంజర్‌- ఐసీఎంఆర్ వార్నింగ్

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (12:04 IST)
కరోనా కంటే నిఫా డేంజర్ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరించింది. మరణాల సంఖ్య 40 నుంచి 70 శాతం వరకు నమోదు కావొచ్చని చెప్తోంది. తప్పకుండా ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నొక్కి చెప్తోంది. 
 
కరోనా మహమ్మారి నుంచి కోలుకుని.. సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో... కరోనా కంటే ఇంకా డేంజర్‌ అయిన నిఫా వైరస్‌ భారత్‌లో వెలుగుచూసింది. కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. కోజికోడ్‌లో సెప్టెంబర్ 12 నంచి నిఫా వైరస్ వేగంగా విస్తరిస్తోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కేరళలో ఫోర్త్‌ వేవ్‌ తప్పదని  భావిస్తున్నారు. కేరళలో ఫోర్త్‌ వేవ్‌ తప్పదని  భావిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది.
 
కోవిడ్ మరణాలతో పోలిస్తే నిఫా వైరస్ మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. కోవిడ్‌ వైరస్‌ వల్ల 2 నుంచి 3 శాతం మరణాలు సంభవిస్తే.. నిఫా వైరస్  వల్ల 40 నుంచి 70 శాతం మరణాలు నమోదవుతాయని  ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ డాక్టర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments