Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లక్షణాలతో సింహం : ప్రాణంకోల్పోయిన తొమ్మిదేళ్ళ నిలా

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (13:24 IST)
కరోనా వైరస్.. ఇప్పటివరకు మనుషులపైనే ప్రభావం చూపిస్తూ వచ్చింది. ఇపుడు జంతువలపైనా కూడా పంజా విసురుతోంది. తాజాగా తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన వండలూరులో ఉన్న అన్నా జంతు ప్రదర్శనశాలలోని 11 సింహాల్లో 9 సింహాలకు కరోనా వైరస్ సోకింది. వీటిలో నిలా అనే తొమ్మిదేళ్ళ ఆడ సింహం కరోనా వైరస్ సోకి ఈ నెల 3వ తేదీన కన్నుమూసింది. మృతి చెందిన ఆడ సింహంతో పాటు.. మిగిలిన 9 సింహాలకు స్వాబ్‌ను సేకరించి పూణె, చెన్నై, హైదరాబాద్, బైరేల్లిలలో ఉన్న జంతు పరిశోధనా ప్రయోగశాలలకు పంపించారు. 
 
అయితే, సింహాలకు సోకిన కరోనా రకం.. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే తరహా కాదని అంటున్నారు. కాగా, గత నెలలో హైదరాబాద్‌, లక్నోల్లోని జూలలో సింహాలు కరోనా బారినడ్డాయి. అనంతరం పరిశోధనల్లో ఇది కరోనా వైర్‌సలో ఒక రకం మాత్రమేనని, మనుషులకు సోకేది కాదని తేలిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments