Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ అనుసంధానంపై సుప్రీం సీరియస్

మొబైల్ నంబర్లకు ఆధార్ నంబరును అనుసంధానం చేసే విషయంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలంటూ తాము ఎప్పుడూ చెప్పలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పైగా, గత 2

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (14:44 IST)
మొబైల్ నంబర్లకు ఆధార్ నంబరును అనుసంధానం చేసే విషయంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలంటూ తాము ఎప్పుడూ చెప్పలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పైగా, గత 2017 ఫిబ్రవరి 6వ తేదీన ఇచ్చిన తీర్పును కేంద్రం ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుందని వ్యాఖ్యానించింది.
 
ఇదే విషయంపై జస్టీస్ డీవై చంద్రచూడ్ ఓ తీర్పును వెలువరించారు. 'లోక్‌నీతి ఫౌండేషన్ కేసులో సిమ్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆధార్ అనుసంధానం తప్పని సరి అంటూ తన ఆదేశాల్లో పేర్కొంది. అలా చేయమని సుప్రీంకోర్టు చెప్పలేదు' అని వివరిస్తూ తీర్పునిచ్చారు. అయితే, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని మొబైల్ నంబర్ వినియోగదారుల గుర్తింపును ధ్రువీకరించాలని చెప్పినట్టు సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments