Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంబరామాయణాన్ని రాసింది.. ''షేక్కియర్" అట- చెప్పిందెవరో తెలుసా? ఈపీఎస్

తెలుగులో వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం వంటి గ్రంథాలున్నాయి. అదే తరహాలో కంబర్ అనే తమిళ కవి కంబరామాయాణాన్ని రాశారు, సాధారణంగా కంబరామాయాన్ని రాసింది ఎవరని తమిళనాట పాఠశాల విద్యార్థులను అడిగితే టక్కున క

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (14:30 IST)
తెలుగులో వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం వంటి గ్రంథాలున్నాయి. అదే తరహాలో కంబర్ అనే తమిళ కవి కంబరామాయాణాన్ని రాశారు, సాధారణంగా కంబరామాయాన్ని రాసింది ఎవరని తమిళనాట పాఠశాల విద్యార్థులను అడిగితే టక్కున కంబర్ అని చెప్పేస్తారు. ఎందుకంటే కంబరామాయణంలోనే కంబర్ అనే పేరు దాగివుంది. 
 
అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఈపీఎస్ మాత్రం కంబరామాయణాన్ని రాసింది షేక్కియర్ అంటూ గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. దీంతో ఈపీఎస్‌కు కంబరామాయణాన్ని రాసింది కూడా ఎవరని తెలియదా అంటూ తమిళ సాహితీవేత్తలు ఫైర్ అవుతున్నారు. 
 
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను వేదికపై చదివిన ఈపీఎస్‌పై వారు మండిపడుతున్నారు. మరోవైపు కంబరామాయణం కర్త పేరు కూడా తెలియని సీఎంపై విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. నెటిజన్లు ఈపీఎస్‌లో మీమ్స్ పేలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments