Webdunia - Bharat's app for daily news and videos

Install App

NEET Exam fraud: ఢిల్లీలో ముఠా అరెస్ట్.. రూ.7లక్షలు తీసుకుని..?

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (19:37 IST)
నీట్ పరీక్షలను అభ్యర్థుల వేషధారణలో ఫ్రాడ్ చేసిన నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న నరేష్ బిష్రాయ్ ఈ ముఠాకు నాయకుడిగా ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పుడు నీట్ పరీక్షలో సంబంధిత విద్యార్థులను కాకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్ష రాయించారని బట్టబయలైంది. 
 
తమ వద్దకు వచ్చిన విద్యార్థులను అనుకరించి ఒక్కొక్కరి నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments