Webdunia - Bharat's app for daily news and videos

Install App

NEET Exam fraud: ఢిల్లీలో ముఠా అరెస్ట్.. రూ.7లక్షలు తీసుకుని..?

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (19:37 IST)
నీట్ పరీక్షలను అభ్యర్థుల వేషధారణలో ఫ్రాడ్ చేసిన నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న నరేష్ బిష్రాయ్ ఈ ముఠాకు నాయకుడిగా ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పుడు నీట్ పరీక్షలో సంబంధిత విద్యార్థులను కాకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్ష రాయించారని బట్టబయలైంది. 
 
తమ వద్దకు వచ్చిన విద్యార్థులను అనుకరించి ఒక్కొక్కరి నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments