Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశా రాష్ట్రంలో దారుణం.. బాలికను చంపి.. శవంతో..?

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (09:48 IST)
దేశంలో మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. నాయగర్‌‌లో ఐదేళ్ల బాలికను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల మైనర్ బాలికపై నిందితుడు మొదట ఎలా దాడి చేశాడో, ఆమెను చంపి, శవంతో లైంగిక సంబంధం పెట్టుకునే ప్రయత్నం ఎలా చేసాడో… ఈ దారుణాన్ని సిట్ చీఫ్ అరుణ్ బోత్రా మీడియాకు వెల్లడించారు. 
 
మీడియాతో మాట్లాడిన సిట్ చీఫ్ అరుణ్ బోత్రా… నాయగర్ మైనర్ బాలిక హత్య కేసులో అరెస్టయిన యువకుడు సరోజ్ సేథి అని పేర్కొన్నారు. సరోజ్ సేథి చైల్డ్ అశ్లీల చిత్రాలకు బానిసయ్యాడని, తన సోదరి ఫోన్‌‌లో చైల్డ్ అశ్లీల చిత్రాలను తరచూ చూసేవాడని బోత్రా వెల్లడించాడు. 
 
నేరం జరిగిన రోజు ముందు రాత్రి అంతా నిందితుడు తన మొబైల్‌లో చైల్డ్ అశ్లీల చిత్రాలను చూశాడు అని సిట్ చీఫ్ చెప్పారు. దర్యాప్తులో లభించిన సాక్ష్యాలను వివరిస్తూ… నిందితుడు సేథి ఇంటి నుండి 200 మీటర్ల దూరంలో ఉన్న మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడని తెలిపారు.ే

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం