Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఏకమైన రైతు సంఘాలు - 24న ఆందోళన

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (09:44 IST)
త్రివిధ దళాల్లో సాయుధ బలగాల నియామకం కోసం కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరుద్యోగులతోపాటు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పథకానికి నిరసనగా సోమవారం భారత్ బంద్ కూడా నిర్వహించాయి. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ రైతు సంఘాల ప్రతినిధులు కూడా స్పందించాయి. 
 
ఈ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 24వ తేదీన దేశ వ్యాప్త నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన సంఘం సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ తెలిపారు. 
 
జిల్లా, తాహసీల్దారు కార్యాలయాల్లో శుక్రవారం జరిగే నిరసన ప్రదర్శనలకు యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు, రాకేష్ టికాయత్ సారథ్యంలోని బీకేయూ కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన దేశ వ్యాప్త నిరసలనకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments