Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్ వద్ద రెక్కీ - నలుగురు ఉద్రవాదుల అరెస్టు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (08:49 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడ రెక్కీ నిర్వహించిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదసంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించినట్టు పోలీసులకు సమచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉగ్రవాది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పైగా నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. 
 
ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరంతా జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరివద్ద జరిపిన విచారణలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్టు ఉగ్రవాదులు వెల్లడించారని నగర పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. తొలుత జమ్మూకాశ్మీర్‌కు ఓ యువకుడుని అరెస్టు చేసి విచారించగా, అతను ఇచ్చిన నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments