Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరు నగర మేయర్‌గా మొదటిసారి ముస్లిం మహిళ

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (10:40 IST)
మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా తొలిసారి ఓ ముస్లిం మహిళ ఎన్నికయ్యారు. జనతా దళ్ సెక్యూలర్ పార్టీకి చెందిన తస్నీమ్ (34) అనే మహిళ మైసూర్ 22వ మేయర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె మైసూర్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు కొర్పొరేటర్‌గా గెలుపొందారు. 
 
కాగా కార్పొరేటర్‌గా ఆమె గెలుపొందడం ఇది రెండవసారి. ఇక మైసూర్ మేయర్ బరిలో తస్నీమ్‌కు పోటీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గీతా యోగానంద పోటీ చేశారు. మొత్తం 70 మంది సభ్యులు ఉండగా, 47 మంది తస్నీమ్‌కు మద్దతు తెలిపారు. బీజేపీ అభ్యర్థికి కేవలం 23 ఓట్లే వచ్చాయి. దీంతో జెడిఎస్ పార్టీ మైసూర్ మేయర్ పీఠంపై తన జెండా ఎగురవేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments