Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరు నగర మేయర్‌గా మొదటిసారి ముస్లిం మహిళ

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (10:40 IST)
మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా తొలిసారి ఓ ముస్లిం మహిళ ఎన్నికయ్యారు. జనతా దళ్ సెక్యూలర్ పార్టీకి చెందిన తస్నీమ్ (34) అనే మహిళ మైసూర్ 22వ మేయర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె మైసూర్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు కొర్పొరేటర్‌గా గెలుపొందారు. 
 
కాగా కార్పొరేటర్‌గా ఆమె గెలుపొందడం ఇది రెండవసారి. ఇక మైసూర్ మేయర్ బరిలో తస్నీమ్‌కు పోటీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గీతా యోగానంద పోటీ చేశారు. మొత్తం 70 మంది సభ్యులు ఉండగా, 47 మంది తస్నీమ్‌కు మద్దతు తెలిపారు. బీజేపీ అభ్యర్థికి కేవలం 23 ఓట్లే వచ్చాయి. దీంతో జెడిఎస్ పార్టీ మైసూర్ మేయర్ పీఠంపై తన జెండా ఎగురవేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments