Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుక్క చనిపోయింది, నేనూ చనిపోతున్నానంటూ యువతి ఆత్మహత్య

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (19:59 IST)
తన పెంపుడు కుక్క చనిపోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను తీసుకున్న విషాద ఘటన ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం రాయ్‌గ‌ఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రాయ్‌గ‌ఢ్ జిల్లా గోర్ఖా ప్రాంతంలోని కొట్రా రోడ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఓ కాల‌నీలో 21 ఏళ్ల ప్రియాన్షుసింగ్ పీజీ చదువుతోంది. తనకు తన పెంపుడు కుక్క అంటే ఎంతో ఇష్టం. గత నాలుగేళ్లుగా ఈ కుక్కను ఆమె పెంచుతోంది. ఐతే కుక్కకు అనారోగ్యం కలుగడంతో అది చనిపోయింది.
 
ఆ కుక్క చనిపోగానే ప్రియాన్షు తీవ్ర మనస్తాపానికి గురై ఆవేదన చెందుతూ వుంది. కుక్క బుధవారం నాడు మృతి చెందగా అదే రాత్రి ఆ యువతి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన మృతదేహాన్ని దహనం చేయవద్దనీ, కుక్కను ఎక్కడ ఖననం చేసారో అక్కడే తనను కూడా ఖననం చేయాలని సూసైడ్ నోట్ రాసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments