Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర్ ప్రదేశ్ లో జర్నలిస్ట్ హత్య

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (08:26 IST)
లిక్కర్ మాఫియా చేతిలో ఓ జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. సహనేర్ ప్రాంతంలో ఆశీష్ జన్వానీ అనే జర్నలిస్ట్ తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఆదివారం అతని ఇంట్లోకి వెళ్లిన దుండగులు అశీష్ ను కాల్చిచంపారు.

అక్కడే ఉన్న అతని సోదరుడైన అశుతోష్ ను కూడా హత్య చేశారు. మృతులు కుటుంబాలకు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ 5లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలువలేదు.
 
ఉత్తరప్రదేశ్ హత్యాప్రదేశ్ గా మారిందని ఆరోపించారు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్ ను ఉత్తమ ప్రదేశ్ గా మార్చామని బీజేపీ చెబుతున్నారని అయితే వాస్తవంలో మాత్రం ప్రతీ రోజూ హత్యలే జరుగుతున్నాయని అన్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments