Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర్ ప్రదేశ్ లో జర్నలిస్ట్ హత్య

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (08:26 IST)
లిక్కర్ మాఫియా చేతిలో ఓ జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. సహనేర్ ప్రాంతంలో ఆశీష్ జన్వానీ అనే జర్నలిస్ట్ తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఆదివారం అతని ఇంట్లోకి వెళ్లిన దుండగులు అశీష్ ను కాల్చిచంపారు.

అక్కడే ఉన్న అతని సోదరుడైన అశుతోష్ ను కూడా హత్య చేశారు. మృతులు కుటుంబాలకు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ 5లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలువలేదు.
 
ఉత్తరప్రదేశ్ హత్యాప్రదేశ్ గా మారిందని ఆరోపించారు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్ ను ఉత్తమ ప్రదేశ్ గా మార్చామని బీజేపీ చెబుతున్నారని అయితే వాస్తవంలో మాత్రం ప్రతీ రోజూ హత్యలే జరుగుతున్నాయని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments