Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డివాము చాటును మహిళపై ఆరుగురు గ్యాంగ్ రేప్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (11:17 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ మహిళను బలవంతంగా గడ్డివాము చాటుకు లాక్కెక్కి సామూహిక అత్యాచారం చేశారు. ముంబైకు సమీపంలోని గోవండి ప్రాంతం, శివాజీ నగర్‌లో ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ కొందరు సహచర క్యాటరర్‌లలో కలిసి పని చేసి, వారితో కలిసి ఇంటికి బయలుదేరింది. అపుడు ఓ వ్యక్తి ఆమెతో మాటలు కలిపి ఆమెను మురికివాడలోని ఓ గడ్డివాము వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే కొంతమంది యువకులు వేచి చూస్తున్నారు. ఈ మహిళ అక్కడకు చేరుకోగానే వారంతా కలిసి ఆ మహిళను బలవంతంగా గడ్డివాము చాటుకు బలవంతంగా లాక్కెళ్లారు. 
 
సామూహిక అత్యాచారం తర్వాత కామాంధులు పారిపోయారు. తనకు జరిగిన ఘటనపై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు స్థానికంగానే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మైనర్లే. పరారీలో ఉన్న మరో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం