Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డివాము చాటును మహిళపై ఆరుగురు గ్యాంగ్ రేప్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (11:17 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ మహిళను బలవంతంగా గడ్డివాము చాటుకు లాక్కెక్కి సామూహిక అత్యాచారం చేశారు. ముంబైకు సమీపంలోని గోవండి ప్రాంతం, శివాజీ నగర్‌లో ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ కొందరు సహచర క్యాటరర్‌లలో కలిసి పని చేసి, వారితో కలిసి ఇంటికి బయలుదేరింది. అపుడు ఓ వ్యక్తి ఆమెతో మాటలు కలిపి ఆమెను మురికివాడలోని ఓ గడ్డివాము వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే కొంతమంది యువకులు వేచి చూస్తున్నారు. ఈ మహిళ అక్కడకు చేరుకోగానే వారంతా కలిసి ఆ మహిళను బలవంతంగా గడ్డివాము చాటుకు బలవంతంగా లాక్కెళ్లారు. 
 
సామూహిక అత్యాచారం తర్వాత కామాంధులు పారిపోయారు. తనకు జరిగిన ఘటనపై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు స్థానికంగానే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మైనర్లే. పరారీలో ఉన్న మరో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం