Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీ ముంబైలో పెరుగుతున్న సైబర్ నేరాలు.. రూ.2.97 కోట్లు మోసం..

సెల్వి
సోమవారం, 29 జనవరి 2024 (12:10 IST)
ముంబైలో ఈ మధ్య సైబర్ నేరాలు అత్యధికంగా జరుగుతున్నాయి. తాజాగా అధిక రాబడి ఇస్తామని వాగ్దానం చేసి ఓ మహిళను రూ.2.97 కోట్ల మోసం చేసినందుకు తొమ్మిది మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదైంది. 
నిందితులు గత మూడేళ్లుగా ఇతర బాధితుల నిధులను షేర్లలో పెట్టుబడి పెట్టాడని, అలాగే చర, స్థిరాస్తులను సంపాదించాడని పోలీసులు వెల్లడించారు. 
 
కానీ, నిందితులు ఎలాంటి లాభాలు అందించడంలో లేదా పెట్టుబడి పెట్టిన సొమ్మును బాధితులకు తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారని తెలిపారు. నవీ ముంబై టౌన్‌షిప్‌లోని సీవుడ్స్ ప్రాంతంలో నివాసం ఉండే మహిళ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దాని ఆధారంగా, పోలీసులు తొమ్మిది మంది వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతి, ప్రైజ్ చిట్‌లు, మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ల (నిషేధించడం) చట్టం, అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధ చట్టం,  మహారాష్ట్ర డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments