Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై నిర్భయ మృతి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (17:16 IST)
దేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై వయో బేధం లేకుండా అకృత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. నిర్భయ తరహాలో ముంబయిలో ఓ మహిళ దారుణంగా అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.

సాకినాకా ప్రాంతంలో జరిగిన ఈ హేయమైన ఘటన దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
 
శుక్రవారం ఓ మహిళపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి తెగబడిన దుండగులు, ఆమెను క్రూరంగా హింసించారు. ఇనుపరాడ్డును ఆమె మర్మాంగంలోకి చొప్పించడంతో తీవ్రరక్తస్రావమైంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను గట్కోపర్ రాజావాడి ఆసుపత్రికి తరలించారు. 
 
అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. కాగా, ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజి కీలకం కానుంది. ఈ ఘటన అనంతరం ఓ వ్యక్తి టెంపోలో పారిపోయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం కూడా ఉందని భావిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments