Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి బ్రేక్.. కోట్ల ఖర్చు తగ్గిందా?

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (17:10 IST)
హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. మొన్నటి వరకు హుజురాబాద్‌లో పలు ప్రధాన పార్టీల ప్రచారాల ఒకరికంటే మరొకరికి ధీటుగా ప్రచారం కొనసాగించారు. కాని తెలంగాణా రాష్ట్రాలో ఇప్పట్లో ఉప ఎన్నికలు లేవని తెలపడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడడం లేదు.  మొన్నటివరకు నాయకుల సందడితో హుజురాబాద్ నియోజకవర్గం కిటకిటలడింది. పండగలు తరువాతే ఎన్నికలు అని ఈసీ తెలపడంతో ఒక్కసారిగా ప్రచారాలకు బ్రేక్ పడింది.
 
నిన్న మొన్నటివరకు ఫంక్షన్ హాల్స్‌ తో పార్టీ నాయకులతో.. పార్టీ జెండాలతో.. ప్రచార వాహనాలతో ఏ రోడ్డు చుసినా కిక్కరిసిన జనాలతో మైకుల సందడి ఉండేది కాని ఇప్పుడు ఎన్నికలు లేవనడంతో ప్రచారాలకు తాత్కాలికంగా బ్రేక్ ఐతే పడింది. గత మూడు నెలల నుండి ప్రచారాలకు, తైలాలకు, ఖర్చు తడిసి మోపేడు కావడంతో, ఇప్పుడు ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడడంతో పార్టీలకు నాయకులకు ఖర్చు భారం తగ్గిందని చెపుతున్నారు. మూడు నెలల నుండి పార్టీ కార్యకర్తలకు, ప్రచారాలకు, ఫుడ్, బెడ్, ఇంకా వగైరాలకు ఇప్పటికే కోట్ల రూపాలు ఖర్చు పెట్టినట్లు సమాచారం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments