Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నుంచి ముంబైలో లోకల్ ట్రైన్స్.. స్పెషల్ పాస్ ఉన్నవారికే ఎంట్రీ

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (05:58 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా నిలిపివేసివున్న ముంబై లోకల్ ట్రైన్స్ ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ రైళ్లలో ప్రయాణించాలంటే స్పెషల్ రైల్వే పాస్ పొందాల్సివుంటుంది. అలాగే, క‌రోనా నియంత్ర‌ణ‌కు రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు మాత్రమే లోక‌ల్ ట్రైన్ల‌లో ప్ర‌యాణించొచ్చు. 
 
కానీ, రెండో డోస్ వేయించుకున్న తర్వాత 14 రోజుల‌కు మాత్ర‌మే అనుమ‌తినిస్తారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా యాప్ క్రియేట్ చేశారు. ఈ యాప్ ద్వారా స్థానిక వార్డు కార్యాల‌యాల్లో స్పెష‌ల్ రైల్వే పాస్ పొందాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు లేని వారు ఆఫ్‌లైన్‌లో పాస్ తీసుకోవాలి.
 
కాగా, మ‌హారాష్ట్ర‌లో క‌రోనా రెండో వేవ్ తారా స్థాయికి చేరుకోవ‌డంతో గ‌త ఏప్రిల్ నుంచి స‌బ‌ర్బ‌న్ లోక‌ల్ రైళ్ల‌లో సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు అనుమ‌తి నిలిపేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వోద్యోగులు, అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల ఉద్యోగులు మాత్ర‌మే లోక‌ల్ రైళ్ల‌లో ప్ర‌యాణిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ముంబైలో 19 ల‌క్ష‌ల మందికి పూర్తిగా వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments