Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రసవానికి డబ్బుల్లేక దొంగతనం చేశాడు.. హత్య కూడా చేశాడు.. చివరికి?

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:20 IST)
ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రసవానికి డబ్బు లేక ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య ప్రసవానికి చేతిలో డబ్బుల్లేక అతడు హంతకుడిగా మారాడు. వివరాల్లోకి వెళితే.. షేక్‌ అనే వ్యక్తి భార్య గర్భంతో ఉంది. 
 
ఆమె ప్రసవానికి డబ్బు లేకపోవడంతో చోరీ చేయాలని భావించాడు. ఇందు కోసం ట్రైన్ ఎక్కాడు. ట్రైన్‌లో జైశ్వాల్ కుర్లా అనే వ్యక్తి పర్సును దొంగలించాడు. అతడు ఎక్కడ ఈ విషాయాన్ని పోలీసులకు చెప్తాడో అనే భయంతో అతడిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
 
ట్రైన్‌లో జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా విచారించి నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో షేక్ చెప్పిన విషయం పోలీసులను షాక్‌కు గురి చేసింది.

తన భార్య ప్రసవానికి డబ్బు లేకే ఈ పని చేశానని ఒప్పుకున్న హంతకుడు దొంగిలించిన పర్సులో కేవలం రూ. 70 మాత్రమే ఉన్నాయని తెలిపాడు. 70 రూపాయల కోసం ఓ నిండు ప్రాణం తీసి జైలు పాలయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments