Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెతో సంబంధం.. యువకుడిని చిత్ర హింసలు పెట్టిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (12:42 IST)
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. తన కుమార్తెతో సంబంధాన్ని కలిగి ఉన్నాడన్న అక్కసుతో యువతి తండ్రి దారుణానికి ఒడిగట్టారు. యువకుడి మర్మాంగాలపై దాడిచేసి చిత్రహింసలకు గురి చేశారు. 
 
వివరాల్లోకి వెళ్తే ముంబైలో ఓ యువతితో 18 ఏళ్ల ఓవైస్ అబ్దుల్ రహీం ఖాన్ అనే యువకుడు సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే తన కుమార్తెకు దూరంగా ఉండాలని తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆ యువకుడు మాత్రం ఆ యువతిని వదల్లేదు. దీంతో యువతి తండ్రి 30 మందితో కలిసి యువకుడిపై దాడికి పాల్పడ్డాడు.
 
యువకుడి రహస్య భాగాలపై కత్తి, రాడ్‌లతో దాడి చేశాడు. ఆ తర్వాత కొండపై నుంచి నెట్టివేశారు. ఆ తర్వాత కోలుకున్న ఓవైస్ అబ్దుల్ రహీం ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జనవరి 23న జరిగిన ఈ ఘటన తర్వాత ప్రాణాలతో బయటపడినట్లు చెప్పుకొచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తండ్రే ఈ కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. 
 
తన కుమార్తెతో కలిసి ఉండకూడదని.. సంబంధం కొనసాగించొద్దని ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ యువకుడు పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. అందువల్లే దాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 30మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments