Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెతో సంబంధం.. యువకుడిని చిత్ర హింసలు పెట్టిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (12:42 IST)
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. తన కుమార్తెతో సంబంధాన్ని కలిగి ఉన్నాడన్న అక్కసుతో యువతి తండ్రి దారుణానికి ఒడిగట్టారు. యువకుడి మర్మాంగాలపై దాడిచేసి చిత్రహింసలకు గురి చేశారు. 
 
వివరాల్లోకి వెళ్తే ముంబైలో ఓ యువతితో 18 ఏళ్ల ఓవైస్ అబ్దుల్ రహీం ఖాన్ అనే యువకుడు సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే తన కుమార్తెకు దూరంగా ఉండాలని తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆ యువకుడు మాత్రం ఆ యువతిని వదల్లేదు. దీంతో యువతి తండ్రి 30 మందితో కలిసి యువకుడిపై దాడికి పాల్పడ్డాడు.
 
యువకుడి రహస్య భాగాలపై కత్తి, రాడ్‌లతో దాడి చేశాడు. ఆ తర్వాత కొండపై నుంచి నెట్టివేశారు. ఆ తర్వాత కోలుకున్న ఓవైస్ అబ్దుల్ రహీం ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జనవరి 23న జరిగిన ఈ ఘటన తర్వాత ప్రాణాలతో బయటపడినట్లు చెప్పుకొచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తండ్రే ఈ కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. 
 
తన కుమార్తెతో కలిసి ఉండకూడదని.. సంబంధం కొనసాగించొద్దని ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ యువకుడు పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. అందువల్లే దాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 30మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments