Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం ... ఖాకీలకు శుభవార్త

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (15:50 IST)
ముంబై పోలీస్ కమిషనర్ చీఫ్ పరంబీర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో ఆయన ముంబై పోలీసులకు శుభవార్త చెప్పారు. 55 యేళ్లు దాటిన పోలీసులు ఎవరూ విధులకు హాజరుకావొద్దని ఆయన ఆదేశాలు జారీచేశారు. 
 
న‌గ‌రంలో ముగ్గురు పోలీసులు వైర‌స్ బారినప‌డ‌డం వ‌ల్ల పోలీసు శాఖ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. వైర‌స్‌ను సంపూర్ణంగా నియంత్రించేంత వ‌ర‌కు డ్యూటీకి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని అధికారులు స్ప‌ష్టంచేశారు.
 
గ‌త మూడు రోజుల్లో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. అయితే వారంతా 50 ఏళ్లు దాటినవారు కావ‌డం శోచ‌నీయం. 55 ఏళ్ల పైబ‌డిన వారికి వైర‌స్ త్వ‌ర‌గా సోకే ఛాన్సు ఉంటుంద‌ని ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది. 
 
దీంతో ఆయన ఈ కమిషనరు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపోతే, ముంబైలో క‌రోనా పాజిటివ్ కేసులు 6 వేల‌కు చేరుకున్నాయి. ఆ న‌గ‌రంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 219గా ఉన్న‌ది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments