Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో చార్జింగ్ పోర్ట్‌ లేదనీ.. 5 వేల ఫైన్‌........

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (16:35 IST)
యాడ్స్​లో చూపిన విధంగా బస్సులో ఎయిర్​కండిషనింగ్, మొబైల్​ చార్జింగ్​ పాయింట్​లేకపోవడంతో పాసింజర్​కు రూ.5 వేల ఫైన్‌‌ కట్టాలని మహారాష్ట్ర ఆర్టీసీని ఓ కన్స్యూమర్​ కోర్టు ఆదేశించింది. సతీష్​ రతన్ ​లాల్​ దయామా తన ఫ్రెండ్​తో కలిసి శివ్​షాహి బస్​లో జల్నా నుంచి ఔరంగాబాద్​కు జూలై 12న బయలుదేరాడు. మొబైల్​ బ్యాటరీ అయిపోవడంతో బస్సులో చార్జింగ్​ పాయింట్​ కోసం అడిగాడు. అయితే బస్సులో ఏసీ, చార్జింగ్​ పాయింట్​ పని చేయడం లేదని చెప్పారు. 
 
కంప్లయింట్​ రిజిస్టర్​ను ఇవ్వాలని బస్​ డ్రైవర్, కండక్టర్​ను అడిగితే ఇవ్వలేదు. దీంతో అతడు జిల్లా కన్స్యూమర్​ డిస్ప్యూట్​ రిడ్రెసల్​ ఫోరంలో కంప్లయింట్​ చేశాడు. ఏసీ, చార్జింగ్​ పాయింట్​ లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యానని, మెంటల్​ టెన్షన్​ అనుభవించానని అందులో పేర్కొన్నాడు. మహారాష్ట్ర ఆర్టీసీ తమ యాడ్స్​లో ఏసీ, మొబైల్​ చార్జింగ్ ​పోర్ట్​ గురించి ప్రచారం చేశాయని, టికెట్​లను కూడా అందుకు తగ్గట్టే చార్జ్​ చేశారని, అయితే బస్సులో ఆ రెండు సదుపాయాలు లేవని తెలిపాడు. వాదనలు విన్న జల్నా జిల్లా కన్స్యూమర్​ కోర్టు.. 30 రోజుల్లో సతీష్​కు రూ.5 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments