కన్నకుమార్తెను చంపేందుక సుఫారీ ఇచ్చిన తల్లి..

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (09:44 IST)
కన్నకుమార్తెను చంపేందుకు తల్లి సుఫారీ ఇచ్చింది. కిరాయి గూండాలతో కన్న కూతుర్ని హత్య చేయించి..కటకటాల పాలైన ఓ తల్లి ఉదంతమిది. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సుకిరి గిరి అనే 58 ఏళ్ల మహిళ తన కుమార్తెను చంపాలని..అందుకు 50 వేల రూపాయలను ఇస్తాననని ప్రమోద్‌ జీనా, మరో ఇద్దరితోఒప్పందం కుదుర్చుకుంది. 
 
అయితే ప్రాథమిక విచారణలో కుమార్తె షిబానీ నాయక్‌ (36) కల్తీ లిక్కర్‌ వ్యాపారం చేస్తుండేదని, దాంతో తల్లి ఇటువంటి వద్దని వారించినా..కుమార్తె వినిపించుకోకపోవడంతో హత్య చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని.. ప్రమోద్‌ జీనాను సంప్రదించినట్లు తేలింది. 
 
తొలుత అడ్వాన్సుగా ఎనిమిది వేల రూపాయలు ఇవ్వగా...ఈ నెల 12న షిబానీ నాయక్‌ను రాళ్లతో మోది హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నగ్రామ్‌ గ్రామంలోని వంతెన కింద లభించడంతో, విచారణ చేపట్టగా ఈ విషయాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రమోద్‌ జీనాను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments