Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకుమార్తెను చంపేందుక సుఫారీ ఇచ్చిన తల్లి..

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (09:44 IST)
కన్నకుమార్తెను చంపేందుకు తల్లి సుఫారీ ఇచ్చింది. కిరాయి గూండాలతో కన్న కూతుర్ని హత్య చేయించి..కటకటాల పాలైన ఓ తల్లి ఉదంతమిది. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సుకిరి గిరి అనే 58 ఏళ్ల మహిళ తన కుమార్తెను చంపాలని..అందుకు 50 వేల రూపాయలను ఇస్తాననని ప్రమోద్‌ జీనా, మరో ఇద్దరితోఒప్పందం కుదుర్చుకుంది. 
 
అయితే ప్రాథమిక విచారణలో కుమార్తె షిబానీ నాయక్‌ (36) కల్తీ లిక్కర్‌ వ్యాపారం చేస్తుండేదని, దాంతో తల్లి ఇటువంటి వద్దని వారించినా..కుమార్తె వినిపించుకోకపోవడంతో హత్య చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని.. ప్రమోద్‌ జీనాను సంప్రదించినట్లు తేలింది. 
 
తొలుత అడ్వాన్సుగా ఎనిమిది వేల రూపాయలు ఇవ్వగా...ఈ నెల 12న షిబానీ నాయక్‌ను రాళ్లతో మోది హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నగ్రామ్‌ గ్రామంలోని వంతెన కింద లభించడంతో, విచారణ చేపట్టగా ఈ విషయాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రమోద్‌ జీనాను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

బకెట్‌ ని వెపన్ గా పట్టుకొని నాగ చైతన్య తండేల్ ఫైట్

విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన విశాల్ మదగజరాజా ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments