Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణ దహనంలో పెను విషాదం... రైలు ఢీకొట్టి 50 మందికి పైగా దుర్మరణం(Video)

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (21:09 IST)
పంజాబ్‌లోని జోడా పాటక్ ప్రాంతంలో దసరా ఉత్సవాలలో చేసే రావణ దహనం సందర్భంగా పెను విషాదం చోటుచేసుకుంది. దసరా చివరి రోజు కావడంతో రావణ దహనం ఏర్పాటు చేయగా... దాన్ని వీక్షిస్తున్న వారిని అత్యంత వేగంగా దూసుకొచ్చిన హవ్డా ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. రైలు ధాటికి శవాలు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయాయి.
 
రావణ దహనం రైలు ట్రాక్ పక్కనే కావడంతో అంతా ఆ వేడుకను చూసేందుకు ట్రాక్ వద్ద గుమిగూడారు. ఆ సమయంలో 700 మందికి పైగా వున్నట్లు తెలుస్తోంది. రావణ దహనం తాలూకు వచ్చే టపాసుల భారీ పేలుడు శబ్దంతో తాము నిల్చున్న రైల్వే ట్రాక్ పైన వేగంగా దూసుకు వస్తున్న రైలును గమనించలేకపోయారు. దాంతో ఈ ఘోరం జరిగిపోయింది. 
 
ప్రాధమిక సమాచారాన్ని బట్టి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు చెపుతున్నా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments