Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో మంకీపాక్స్ కేసు కలకలం: విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి?

Webdunia
గురువారం, 14 జులై 2022 (16:35 IST)
కేరళలో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతోంది. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. కేరళ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 
 
మంకీపాక్స్ అనుమానిత రోగి నుంచి శాంపిల్స్ సేకరించినట్లు, వాటిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్షల కోసం పంపినట్లు ఆమె తెలిపారు. 
 
ఈ ఫలితం వచ్చిన తర్వాతే అతడికి సోకింది మంకీపాక్సా లేదా అనే సంగతి తెలుస్తుందన్నారు.  
 
ఇప్పటివరకు ఇండియాలో మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు. ఒకవేళ కేరళ పేషెంట్‌కు మంకీపాక్స్ నిర్ధరణ అయితే, దేశంలో ఇదే తొలి కేసు అవుతుంది. 
 
ఇప్పటివరకు అమెరికా సహా 57 దేశాల్లో, 8,200 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. రెండు రోజుల క్రితం రష్యాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇది క్రమంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments