Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొందరు నెటిజన్లు అత్యాచారం చేసి చంపేస్తాం.. అని బెదిరిస్తున్నారు.. షమీ భార్య

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (17:41 IST)
భారత క్రికెటర్ షమీ భార్య, మోడల్‌ హసీన్‌ జహాన్ గతంలో తన భర్త షమీపై సంచలన ఆరోపణలు చేసారు. దాంతో ప్రస్తుతం ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. తాజాగా రామ జన్మభూమి అయోధ్య ఆగస్టు 5న రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
 
రామమందిర భూమి పూజ నేపథ్యంలో హసీన్‌ జహాన్ "హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు "అంటూ సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. కాగా శుభాకాంక్షలు తెలిపినందుకు గానూ తనను కొందరు వేధిస్తున్నారని ఆమె కోల్‌కతా సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు హసీన్. 
 
కొందరు నెటిజన్లు అత్యాచారం చేసి చంపేస్తాం.. అంటూ కామెంట్లు పెడుతున్నారని హసీన్‌ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తనకు, తన కూతురికి రక్షణ కల్పించాలని కోరారు. తాను నిస్సహాయురాలినై పోయానని, అభద్రతాభావం వెంటాడుతోందని హసీన్ తెలిపారు. ఇదే తంతు కొనసాగితే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితులు తలెత్తుతాయని ఫిర్యాదులో తెలిపారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments