Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ : పార్టీ ఎంపీలతో ప్రధాని మోడీ అల్పాహార విందు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (12:31 IST)
భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో బలోపేతంపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా దక్షిణ భారతదేశానికి చెందిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం అల్పాహార విందు ఇచ్చారు. వచ్చే 2023లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆయన దక్షిణాదిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. 
 
ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఎంపీలతో మోడీ చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల పనితీరుపై ప్రధాని ఆరా తీశారు. 
 
వచ్చే 2023లోను గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కమలనాథులు దృష్టిసారించారు. ఇప్పటికే ఉత్తరాదిన తిరుగులోని శక్తిగా ఉన్న బీజేపీ... దక్షిణాదిలోనూ మరింతగా బలపేతం అయితే దేశంలో ఇక తమకు తిరిగులేదని భావిస్తున్నారు. అందుకే ఆ దిశగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments