Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ : పార్టీ ఎంపీలతో ప్రధాని మోడీ అల్పాహార విందు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (12:31 IST)
భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో బలోపేతంపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా దక్షిణ భారతదేశానికి చెందిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం అల్పాహార విందు ఇచ్చారు. వచ్చే 2023లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆయన దక్షిణాదిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. 
 
ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఎంపీలతో మోడీ చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల పనితీరుపై ప్రధాని ఆరా తీశారు. 
 
వచ్చే 2023లోను గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కమలనాథులు దృష్టిసారించారు. ఇప్పటికే ఉత్తరాదిన తిరుగులోని శక్తిగా ఉన్న బీజేపీ... దక్షిణాదిలోనూ మరింతగా బలపేతం అయితే దేశంలో ఇక తమకు తిరిగులేదని భావిస్తున్నారు. అందుకే ఆ దిశగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments