Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కలకలం - కేసుల నమోదు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (12:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం చెలరేగింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ వైరస్ బారిన ఇద్దరు రోగులు విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. 
 
ఈ ఇద్దరు రోగులు సోమాలియా, కెన్యా నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరిని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు వెళ్లిన ఓ బాలుడుకి కూడా ఈ వైరస్ సోకినట్టు సమాచారం. ఈ బాలుడి కుటుంబ సభ్యులను గుర్తించి ఐసోలేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments