Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీయే ఎంపీలకు జేపీ నడ్డా పసందైన విందు భోజనం... మెనూ ఇదే..!!

వరుణ్
ఆదివారం, 9 జూన్ 2024 (17:41 IST)
నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఆదివారం రాత్రి కొలువుదీరనుంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత ఎన్డీయ భాగస్వామ్య పార్టీలకు చెందిన 294 మంది ఎంపీలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పసందైన డిన్నర్ పార్టీని ఏర్పాటుచేశారు. ఈ విందు భోజనంలో వడ్డించే వంటకాలకు సంబంధించిన మెనూ కూడా తాజాగా వెల్లడైంది. 
 
ఈ విందులో ఐదు రకాల పళ్ల రసాలను, వివిధ రుచుల్లో మిల్క్ షేక్‌లు, స్టఫ్డ్ లిచీ, మట్కా కుల్పీ, మ్యాంగో ఐస్‌క్రీమ్, మూడు ఫ్లేవర్లలో రైతాను వడ్డించనున్నారు. జోధ్ పురీ సబ్జి, పప్పు, దమ్ బిర్యానీ, ఐదు రకాల రొట్టెలు వడించనున్నారు. రుచికరమైన పంజాబీ వంటకాల కోసం ప్రత్యేకంగా ఓ ఫుడ్ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తృణధాన్యాలను ఇష్టపడేవారికి కోసం కిచిడీ సిద్ధం చేస్తున్నారు. తీపి ఇష్టపడే వారి కోసం ఎనిమిది రకాల డిసర్ట్‌లు, రసమలై, నాలుగు వెరైటీల్లో ఘేవర్, స్పెషల్ టీ, కాఫీలను అందుబాటులో ఉంచుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments