మైనర్ బాలికపై పెంపుడు తండ్రి అత్యాచారం.. గర్భవతి కావడంతో..?

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (11:55 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మైనర్ బాలికను పెంపుడు తండ్రి గర్భవతిని చేసిన ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్‌లో బాలికపై మారు తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు.  వివరాల్లోకి వెళితే.. మల్లంపేటలో ఓ జంట పదేళ్ళుగా సహజీవనం చేస్తోంది.
 
ఆ మహిళ కుమార్తె(12)ను సైతం లోబర్చుకొని పదే పదే బాలికపై మారు తండ్రి రాకేష్(35) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు తెలియకూడదని..  మల్లంపేట్ లోని ఓ మెడికల్ షాప్ నిర్వాహకురాలి రిఫరెన్స్‌తో నిజాంపేట్‌లోని ఓ ఆర్ఎంపి వద్ద బాలికకు అబార్షన్ చేయించాడు. 
 
అయితే బాలిక ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో బోల్లారంలో మరో ఆర్ఎంపి సంప్రదించాడు. ఆర్ఎంపి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం