Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారం

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (20:28 IST)
దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠినమైన చట్టాలు వచ్చినా అత్యాచారాలకు అడ్డుకట్ట పడట్లేదు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. 
 
యలహంక ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి బాలికను బెదిరించారు. ఓ రోజు బాలిక ఇంటికి ఏడ్చుకుంటూ రావడాన్ని తల్లిదండ్రులు గమనించారు. 
 
ఆరా తీయగా కబాబ్ కారంగా ఉండటంతో ఏడ్చానని తెలిపింది బాలిక. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments