Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై అత్యాచారం.. ఇద్దరు వ్యక్తులు కలిసి..?

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (09:16 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మైనర్ బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముజఫ్ఫార్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బోచహా అనే ఏరియాలో ఓ బాలికను గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. కాగా దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ జయంత్ కాంత్ తెలిపారు. ఇద్దరు కలసి అత్యాచారం చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. 
 
నిందితులను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. నిందితుడు పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. గంటల తరబడి బాలిక కనిపించకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం ప్రారంభించారు. వారు వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆ బాలిక అపస్మారక స్థితిలో వుండటం గమనించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments