Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై అత్యాచారం.. ఇద్దరు వ్యక్తులు కలిసి..?

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (09:16 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మైనర్ బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముజఫ్ఫార్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బోచహా అనే ఏరియాలో ఓ బాలికను గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. కాగా దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ జయంత్ కాంత్ తెలిపారు. ఇద్దరు కలసి అత్యాచారం చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. 
 
నిందితులను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. నిందితుడు పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. గంటల తరబడి బాలిక కనిపించకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం ప్రారంభించారు. వారు వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆ బాలిక అపస్మారక స్థితిలో వుండటం గమనించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments