Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకేలోకి ఎంజీఆర్ మనువడు..

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (14:33 IST)
MGR Grandson
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకేలోకి ఎంజీఆర్ మనువడు చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంకా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్దంగా వున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ ఆరో తేదీన జరుగనున్నాయి. 
 
ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున పోటీ చేసేందుకు ఎంజీఆర్ మనువడు వి. రామచంద్రన్ సిద్ధమని నామినేషన్ దాఖలు చేశారు. ఆలందూర్, పల్లావరం, ఆండిపట్టి నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు జరిగిన ఇంటర్వ్యూల్లో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఎంజీఆర్ మనవడు అనే హోదా రామచంద్రన్‌కు బాగా కలిసొస్తుందని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments