Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధం

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (07:53 IST)
జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని అధికారులు మరోసారి గృహనిర్బంధం విధించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

బుద్గామ్‌లో అధికారులు ఖాళీ చేయించిన బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను గృహంలో నిర్బంధించారని అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తెలుపుతున్న ప్రతిపక్షాలపై చట్టవ్యతిరేకంగా నిర్బంధం విధించి.. వారిని గందరగోళానికి గురిచేయడం మోడీ సర్కార్‌ తన విధిగా మార్చుకుందని విమర్శించారు.

'నేను మరోసారి నిర్భంధించబడ్డాను.. కారణం బుద్గామ్‌లో తమ ఇళ్ల నుండి బలవంతంగా ఖాళీ చేయబడ్డ వందలాది మంది బాధితుల్ని పరామర్శించాలనుకోవడమే' అని ట్వీట్‌ చేశారు. శ్రీనగర్‌లో తన ఇంటి గేట్లకు తాళం వేసి ఉన్న దృశ్యాలను కూడా ఆమె పోస్ట్‌ చేశారు. జమ్ముకాశ్మీర్‌ ప్రజలపై అణిచివేత కొనసాగుతోందని ఆమె మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments