Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధం

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (07:53 IST)
జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని అధికారులు మరోసారి గృహనిర్బంధం విధించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

బుద్గామ్‌లో అధికారులు ఖాళీ చేయించిన బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను గృహంలో నిర్బంధించారని అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తెలుపుతున్న ప్రతిపక్షాలపై చట్టవ్యతిరేకంగా నిర్బంధం విధించి.. వారిని గందరగోళానికి గురిచేయడం మోడీ సర్కార్‌ తన విధిగా మార్చుకుందని విమర్శించారు.

'నేను మరోసారి నిర్భంధించబడ్డాను.. కారణం బుద్గామ్‌లో తమ ఇళ్ల నుండి బలవంతంగా ఖాళీ చేయబడ్డ వందలాది మంది బాధితుల్ని పరామర్శించాలనుకోవడమే' అని ట్వీట్‌ చేశారు. శ్రీనగర్‌లో తన ఇంటి గేట్లకు తాళం వేసి ఉన్న దృశ్యాలను కూడా ఆమె పోస్ట్‌ చేశారు. జమ్ముకాశ్మీర్‌ ప్రజలపై అణిచివేత కొనసాగుతోందని ఆమె మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments