Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చెర్రీ సతీమణి ఉపాసన భేటీ

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (08:49 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్‌పర్సన్ కొణిదెల ఉపాసన సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ మేరకు ఆమె "ఇండియన్ ఎక్స్‌పో 2020"లో భాగంగా ప్రధానితో భేటీ అయినట్టు ఆమె వివరిచారు. 
 
'ఢిల్లీలో ఇండియన్ ఎక్స్‌పో 2020' కార్యక్రమం జరిగింది. "ఆవిష్కరణలు, ఆరోగ్య పరిరక్షణను మరింత మెరుగుపరచడం, మహిళా సాధికారత, సంస్కృతీ పరిరక్షణ వంటి అశాలపై ప్రధానంగా దృష్టిసారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి" అని ఆమె ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments