Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా తొలి మహిళా పైలట్.. 450 కిలోమీటర్లను ఐదు నిమిషాల ముందే చేరింది?!

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (20:34 IST)
Surekha Yadav
కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేఖ యాదవ్ నడిపారు. తద్వారా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్న ఆసియాలో మొదటి మహిళా లోకో పైలట్‌గా ఆమె అవతరించారు. లోకోమోటివ్ రవాణా రంగంలో దూసుకుపోతున్ మహిళ.. విశేషమైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 
 
సోమవారం, ఆమె షోలాపూర్ స్టేషన్ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) మధ్య రైలు ప్రయాణాన్ని నైపుణ్యంగా నావిగేట్ చేసింది. 450 కిలోమీటర్లను ఐదు నిమిషాల ముందే చేరారు. పరిశ్రమలోని మహిళలకు చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసింది. 
 
1988లో భారతదేశపు మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్‌గా అవతరించింది. ఈమె పశ్చిమ మహారాష్ట్ర సతారా ప్రాంతానికి చెందినవారు. ఆమె అత్యుత్తమ విజయాల కోసం రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనేక ప్రశంసలు అందుకుంది. 
 
అత్యాధునికమైన వందే భారత్ రైలును పైలట్ చేసే అవకాశం లభించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ అద్భుతాన్ని ఆపరేట్ చేయడం పట్ల యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments