Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్ట్ రన్‌ వేపై చేపలు సందడి.. వీడియో

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (19:16 IST)
ప్రతిరోజూ వందల సంఖ్యలో విమానాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ముంబైలో భారీ వర్షాలకు ఎయిర్‌పోర్ట్ రన్‌వే ఇప్పుడు చెరువుగా మారింది.

కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు ఎయిర్‌పోర్ట్‌లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో వరద నీటిలో కొట్టుకొచ్చిన చేపలతో సందడి వాతావరణం నెలకొంది.
 
వేసవికాలం నుండి ఉపశమనం కోరుకున్న ప్రజలకు తాజాగా కురుస్తున్న వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు.


పోర్ట్‌కు సమీపంలో ఉన్న చెరువు నుంచి చేపలతో పాటు అనేక జలచరాలు ఉన్నాయి. అందులో పాములు కూడా ఉండడం విశేషం.
 
ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు చేపలతో సందడిగా మారిపోయింది. క్యాట్ ఫిష్‌లతో పాటు పలు రకాల చేపలు వరద నీటిలో కొట్టుకొస్తున్నాయి. పైలట్‌లు సైతం ఈ వింతను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో చేపల వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రన్‌వేపై పట్టిన చేపలను చెరువుల్లోకి వదిలేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments