Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగుళూరు-ముంబై ట్రైన్ యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తే...

Webdunia
శనివారం, 24 జులై 2021 (16:28 IST)
మంగుళూరు-ముంబై ట్రైన్ యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తే...ఎవరికైనా గుండెల్లో రైళ్ళు ప‌రుగెడ‌తాయి. ఇంత జ‌రిగినా ఒక్క‌రి ప్రాణం కూడా పోక‌పోవ‌డం చాలా అదృష్ట‌మ‌నే చెప్పాలి. అంత‌లా ఉన్నాయి ఈ యాక్సిడెంట్ దృశ్యాలు.
 
గోవా-కర్ణాటక బోర్డర్ లోని ప్రఖ్యాత దూద్​సాగర్ జలపాతం దగ్గర ఈ ఎక్స్​ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడడంతో మంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న రైలు (01134) సోనాలిమ్- దూద్​సాగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. రైలు ఇంజిన్, మొదటి జనరల్ బోగీ పట్టాలు తప్పింది.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగ లేదని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణికులను వెంటనే వేరే బోగోల్లోకి తరలించారు. అదే సమయంలో దూద్​సాగర్-కరన్ జోల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా పట్టాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో మంగళూరు-ముంబై రైలుని రూట్  మార్చి  తిరిగి కులెమ్ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments