Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లంవల్లి డౌన్.. డౌన్... రాజీనామాకు పట్టు.. ఆటాడుకున్న రైతులు

Webdunia
శనివారం, 24 జులై 2021 (16:24 IST)
ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నిరసనల సెగ తగిలింది. అమరావతి రైతులు ఈ నిరసనలకు దిగారు. గురుపౌర్ణమి సందర్భంగా గుంటూరు జిల్లాలోని తాళ్లాయపాలెంలోని శివస్వామి ఆశ్రమానికి మంత్రి వెల్లంపల్లి వచ్చారు. అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కుదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి అయ్యాక దేవాలయాలపై దాడులు పెరిగాయంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి రైతులు మంత్రిని కలిసి వినతి పత్రం అందించేందుకు యత్నించారు. 
 
అయితే, మంత్రిని కలిసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మినిస్టర్ డౌన్ డౌన్… వెల్లంపల్లి రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోకముందే ఆందోళనకారులను పోలీసులు అక్కడ నుంచి చెదరగొట్టేశారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments