Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపుతో వున్న భార్యను ఏటీఎంలో కాల్చి చంపేశాడు.. కారణం తమ్ముడు?

సెల్వి
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (21:56 IST)
యూపీలో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యనే కడుపుతో వుందనే కనికరం లేకుండా హతమార్చాడు ఓ కిరాతక భర్త. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో తన సోదరుడితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటిఎంలో కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టించింది. 
 
నిందితుడు తన భార్యను చంపిన తర్వాత అతని ఇంటికి చేరుకున్నాడు. అతని తమ్ముడిని కూడా ఇంట్లో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో నిందితుడి తమ్ముడికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మహిళ గర్భవతి అని, ఆ బిడ్డ తన తమ్ముడిదేనని భర్త అనుమానించాడని అందుకే హతమార్చాడని తెలుస్తోంది. 
 
మండి ఠాణా ప్రాంతంలో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటిఎంలోకి ప్రవేశించిన భర్త తన భార్యను అనేకసార్లు కాల్పులు జరిపి చంపినట్లు ప్రాథమిక సమాచారం. భర్త చేతిలో హత్యకు గురైన మహిళకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మహిళను ఆలియాగా, ఆమె భర్త జీషన్‌గా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం