కడుపుతో వున్న భార్యను ఏటీఎంలో కాల్చి చంపేశాడు.. కారణం తమ్ముడు?

సెల్వి
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (21:56 IST)
యూపీలో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యనే కడుపుతో వుందనే కనికరం లేకుండా హతమార్చాడు ఓ కిరాతక భర్త. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో తన సోదరుడితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటిఎంలో కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టించింది. 
 
నిందితుడు తన భార్యను చంపిన తర్వాత అతని ఇంటికి చేరుకున్నాడు. అతని తమ్ముడిని కూడా ఇంట్లో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో నిందితుడి తమ్ముడికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మహిళ గర్భవతి అని, ఆ బిడ్డ తన తమ్ముడిదేనని భర్త అనుమానించాడని అందుకే హతమార్చాడని తెలుస్తోంది. 
 
మండి ఠాణా ప్రాంతంలో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటిఎంలోకి ప్రవేశించిన భర్త తన భార్యను అనేకసార్లు కాల్పులు జరిపి చంపినట్లు ప్రాథమిక సమాచారం. భర్త చేతిలో హత్యకు గురైన మహిళకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మహిళను ఆలియాగా, ఆమె భర్త జీషన్‌గా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం