Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపుతో వున్న భార్యను ఏటీఎంలో కాల్చి చంపేశాడు.. కారణం తమ్ముడు?

సెల్వి
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (21:56 IST)
యూపీలో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యనే కడుపుతో వుందనే కనికరం లేకుండా హతమార్చాడు ఓ కిరాతక భర్త. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో తన సోదరుడితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటిఎంలో కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టించింది. 
 
నిందితుడు తన భార్యను చంపిన తర్వాత అతని ఇంటికి చేరుకున్నాడు. అతని తమ్ముడిని కూడా ఇంట్లో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో నిందితుడి తమ్ముడికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మహిళ గర్భవతి అని, ఆ బిడ్డ తన తమ్ముడిదేనని భర్త అనుమానించాడని అందుకే హతమార్చాడని తెలుస్తోంది. 
 
మండి ఠాణా ప్రాంతంలో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటిఎంలోకి ప్రవేశించిన భర్త తన భార్యను అనేకసార్లు కాల్పులు జరిపి చంపినట్లు ప్రాథమిక సమాచారం. భర్త చేతిలో హత్యకు గురైన మహిళకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మహిళను ఆలియాగా, ఆమె భర్త జీషన్‌గా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం