Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్సు దొంగతనం చేసిన ప్రయాణికుడు... పట్టుకుని రైలుకు వేలాడదీశారు...

వరుణ్
గురువారం, 18 జనవరి 2024 (10:11 IST)
ఓ ప్రయాణికుడు వద్ద జేబుదొంగ పర్సును దొంగిలించాడు. దీన్ని గమనించిన ఇతర ప్రయాణికులు ఆ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత రైలుకు వేలాడదీసి, తనదైనశైలిలో బుద్ధి చెప్పారు. దొంగ రెండు చేతులు పట్టుకొని కొన్ని మీటర్ల దూరం వరకు కదులుతున్న రైలు కిటికీకి వేలాడదీశారు. 
 
ఈ క్రమంలో రైలు ట్రాక్‌ మారుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దొంగను కిందకు దింపి పక్కకు తీసుకెళ్లారు. బిహార్‌లోని భాగల్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని రైలులో ప్రయాణిస్తున్న కొందరు తమ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments