Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివుని కోసం.. దాన్ని స్పూన్‌తో కత్తిరించుకున్న ఖైదీ.. ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 6 మే 2020 (14:42 IST)
jail
మధ్యప్రదేశ్ గ్వాలియర్ నగరంలోని సెంట్రల్ జైలులో 25 ఏళ్ల హత్య నేరస్థుడు స్పూనుతో తన మర్మాంగాన్ని కత్తిరించుకున్నాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఒక గుడి ఉంది. అక్కడ జైలులోని ఖైదీలు నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు. మంగళవారం కూడా ఖైదీలు ప్రార్థనలు చేస్తుండగా.. ఒక నేరస్థుడు ఒక్కసారిగా లేచి నిలబడి స్పూన్‌తో తన జననాంగాన్ని కత్తిరించుకున్నాడు.
 
‘మే 5న గ్వాలియర్ సెంట్రల్ జైలులో ఉన్న దోషుల్లో ఒకరు జైలు ప్రాంగణంలోని ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నాడు. అతను అకస్మాత్తుగా లేచి నిలబడి హవాన్ కోసం ఉపయోగించే చెంచాతో తన మర్మాంగాలను కత్తిరించుకున్నాడు. 
 
ఆ ఖైదీ 2018 నుంచి జైలులో ఖైదీగా ఉన్నాడని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ తెలిపారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వుందని ప్రభాత్ కుమార్ వెల్లడించారు. 
 
పోలీసుల విచారణలో, కుమార్ అనే పేరున్న ఆ ఖైదీ తన ప్రైవేట్ భాగాలను ఆలయంలో సమర్పించమని శివుడు కోరినట్లు కలలు కన్నానని పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments